ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakhapatnamలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం పాట ప్రారంభం

ABN, First Publish Date - 2022-06-24T16:23:30+05:30

నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం పాట శుక్రవారం ఉధయం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) ఆటగాళ్ల వేలం పాట శుక్రవారం ఉధయం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎల్ వేలంలో 368 ఆటగాళ్ళు పాల్గొంటారు. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు  ఆరు ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ పోటీ పడుతున్నాయి. ఐకాన్ ప్లేయర్‌గా కె ఎస్ భరత్, రిక్కీ భూయి, కె.వి శశికాంత్, అశ్విన్ హెబ్బర్, రషీద్ తదితరులు ఉన్నారు. ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ చారుశర్మ నేతృత్వంలో  ఏపీఎల్ వేలం పాట జరుగుతోంది. 

Updated Date - 2022-06-24T16:23:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising