ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: Titli Toofan నష్ట పరిహరం పంపిణీపై సమగ్ర విచారణ!

ABN, First Publish Date - 2022-06-25T18:34:07+05:30

తిత్లీ తుఫాన్ నష్ట పరిహరం పంపిణీలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): తిత్లీ తుఫాన్ (Titli Toofan) నష్ట పరిహరం పంపిణీలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ కేబినెట్ (AP Cabinet) నిర్ణయించింది. దీనికి సంబంధించి నిన్న జరిగిన మంత్రి వర్గం సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. నష్టపరిహారాన్ని రైతులకు పంపిణీ పేరుతో నిధులను పక్కదారి పట్టించారని జగన్ (Jagan) ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు రూ. 28 కోట్లు పంపిణీ చేసినట్లు లెక్కలు చూపారని అధికారులు తెలిపారు. నష్టపరిహారం పంపిణీలో అవకతవకలు జరిపి రికవరీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుందామని సమావేశంలో నిర్ణయించారు. కాగా ఎప్పుడో జరిగిన తిత్లీ తుపాన్‌కు సంబంధించి ఇప్పుడు నష్టపరిహారం అనర్హులకు అందిందని చెప్పి చర్యలు తీసుకోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-06-25T18:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising