ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andhra news: మహాసేన మీడియా వ్యవస్థాపకులు రాజేష్‌పై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-07-20T16:00:19+05:30

మహాసేన మీడియా వ్యవస్థాపకులు రాజేష్ మహాసేనపై కేసు నమోదు అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: మహాసేన మీడియా వ్యవస్థాపకులు రాజేష్ మహాసేనపై కేసు నమోదు అయ్యింది. శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రాజేష్‌పై  అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై హైదరాబాద్‌కు చెందిన సన్నీ దీపక్ అనే వ్యక్తితో ఫేస్ బుక్‌లో తప్పుడు పోస్టులు పెట్టించారన్న  రాజేష్‌పై ఆరోపణలను వచ్చాయి. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు... రాజేష్ కు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. మరికాసేపట్లో రాజేష్ మహాసేన శ్రీకాకుళం టూ టౌన్ పోలీసులు ముందు విచారణకు హాజరుకానున్నారు. 

Updated Date - 2022-07-20T16:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising