ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి : శ్రీరామ్‌

ABN, First Publish Date - 2022-09-18T04:51:53+05:30

వైసీపీ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దగ్గరపడ్డాయని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు.

ప్రజలతో మాట్లాడుతున్న శ్రీరామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరం, సెప్టెంబరు 17: వైసీపీ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దగ్గరపడ్డాయని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు. పట్టణంలోని 14, 15 వార్డుల్లో శనివారం బాదుడే బాదుడులో ఆయన పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పన్నులు, ధరలు పెంచి ప్రజలను నట్టేట ముంచిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కాటమయ్య, రామాంజినేయులు, బోయరవిచంద్ర, పురుషోత్తంగౌడ్‌, శీన, పెద్దన్న, సుధాకర్‌, ప్రసాద్‌నాయుడు, శీన, రవి, నాగూర్‌ హుస్సేన, బాబూఖాన, బాలు, షరీఫ్‌,  కిష్ట, శ్రీరాములు, సనత విజయ్‌చౌదరి, రహీంబాషా, అనిల్‌, రామాంజి, భాస్కర్‌చౌదరి, కుళ్లాయప్ప, యుగంధర్‌, మహేశ, అశోక్‌, రాజ్‌కుమార్‌ నాయుడు, శీన పాల్గొన్నారు.



Updated Date - 2022-09-18T04:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising