ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-08-19T04:44:09+05:30

మండలంలోని నల్లూరు గ్రా మానికి చెందిన నరసింహప్ప(39) భార్య కాపురానికి రాలేదని గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నరసింహప్ప మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం, ఆగస్టు 18: మండలంలోని నల్లూరు గ్రా మానికి చెందిన నరసింహప్ప(39) భార్య కాపురానికి రాలేదని గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. నరసింహప్ప భార్య పు ట్టింటికి వెళ్లి కాపురానికి రాలేదు. దీంతో మనస్తాపం చెంది ఇంటి సమీపంలోని చెట్లుకు ఉరేసుకున్నాడు.   మృతుడు పంచాయతీ కార్యాలయంలో స్వీపర్‌గా ప నిచేస్తుండేవాడు. ఎస్‌ఐ నాగస్వామి సంఘటనా స్థ లాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం ని మిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2022-08-19T04:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising