ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడులను ఖండిస్తునాం

ABN, First Publish Date - 2022-06-30T05:46:15+05:30

రాజకీయ విభేదాల నేపథ్యంలో దాడులు చేయడం సరికాదనీ, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య పేర్కొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న వేమయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య

ధర్మవరం, జూన 29: రాజకీయ విభేదాల నేపథ్యంలో దాడులు చేయడం సరికాదనీ, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య పేర్కొన్నారు. సీపీఐ స్థానిక కార్యాలయంలో వారు విలేఖరులతో మాట్లాడారు.. బీజేపీ నాయకులపై దాడి నేపథ్యంలో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి మేకల వెంకటేశ, ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి కుళ్లాయప్ప, రైతుసంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాటమయ్య, సీపీఐ నాయకులు వెంకటనారాయణ, వెంకటస్వామి పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T05:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising