ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-07-02T05:01:42+05:30

ఒంటరితనం భరించలేక పట్టణవాసి నాగరాజునాయక్‌ (50) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరం, జూలై 1 : ఒంటరితనం భరించలేక పట్టణవాసి నాగరాజునాయక్‌ (50) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లమాడ మండలం దొన్నికోటకు చెందిన నాగరాజునాయుడు 15 ఏళ్ల క్రితం ధర్మవరానికి వలస వచ్చాడు. జర్నలిస్టుకాలనీ సమీపంలో అద్దె ఇంటిలో ఉంటూ కదిరిగేటు వద్ద రెండు చికెన సెంటర్లు ఏర్పాటు చేసుకుని జీవించేవాడు. ఈయన భార్య శ్రీదేవి. వీరికి పిల్లలు లేరు. ఆరేళ్ల క్రితం శ్రీదేవి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో చికెనసెంటర్‌లో పనిచేసే వారు శుక్రవారం ఉదయం నాగరాజునాయుడుకు ఫోన చేశారు. ఎంత సేపటికి ఫోన లిఫ్ట్‌ చేయకపోవడంతో వారు నేరుగా అతని ఇంటికి వెళ్లారు. ఇంటిలో ఉరివేసుకొని నాగరాజు నాయుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించి పోలీసులకు సమా చారం ఇచ్చారు. మృతదేహాన్ని ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ సిబ్బందితో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


Updated Date - 2022-07-02T05:01:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising