ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిడ్జిపై నుంచి పడి యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-05-21T06:26:18+05:30

మున్సిపాలిటీ పరిధిలోని నాగి రెడ్డిపల్లి రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి శుక్రవారం ఓ యువకుడు మృతిచెందాడు.

వెంకటరమణ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కదిరిఅర్బన, మే 20: మున్సిపాలిటీ పరిధిలోని నాగి రెడ్డిపల్లి రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి శుక్రవారం ఓ యువకుడు మృతిచెందాడు. రైల్వే పోలీసు లు తెలిపిన  మేరకు... పట్ట ణంలోని న్యూ అమీననగర్‌కు చెందిన వెంకటరమణ(32) నాగిరెడ్డిపల్లిలో ఓ శుభకార్యానికి వెళ్లాడు. బ్రిడ్జి వద్దకు వెళ్లి పైనుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నాయీబ్రాహ్మణుడనీ, భార్య, కుమారుడు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, శవాన్ని కదిరి ప్రభుత్వాసుప్రతికి తరలించినట్లు తెలిపారు.


Updated Date - 2022-05-21T06:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising