ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన అసమర్థత వల్లే రాష్ట్రం చీకటిమయం

ABN, First Publish Date - 2022-04-26T06:58:11+05:30

ముఖ్యమంత్రి జగనరెడ్డి వల్లే రాష్ట్రం చీకటిమయం అయ్యిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి విమ ర్శించారు.

రాయలప్పదొడ్డిలో ప్రజలతో మాట్లాడుతున్న ఉన్నం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి

బ్రహ్మసముద్రం, ఏప్రిల్‌ 25 : ముఖ్యమంత్రి జగనరెడ్డి వల్లే రాష్ట్రం చీకటిమయం అయ్యిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి విమ ర్శించారు.  సోమవారం మండల పరిధిలోని రాయలప్పదొడ్డి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటి ంటికి తిరుగుతూ కొవ్వొత్తులు, విసనకర్రలు పంచిపెట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్డీటీసీ కొల్లాపురప్ప,మాజీ కన్వీనర్‌ డీకే.రామాంజినేయేలు, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-26T06:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising