ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయఫలాలను ప్రజలకు చేరవేయాలి

ABN, First Publish Date - 2022-09-25T05:21:42+05:30

న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకున్న సౌలభ్యాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భా గంగా పరా లీగల్‌ వంటీర్ల నియామకమని మండల న్యాయ అధికార సేవా సంస్థ ఛైర్మన, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. వెంకటేశ్వరరావు అన్నారు.

మాట్లాడుతున్న జడ్జి వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలంటీర్ల సదస్సులో న్యాయమూర్తి వెంకటేశ్వరరావు 

కదిరి లీగల్‌, సెప్టెంబరు 24: న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకున్న సౌలభ్యాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భా గంగా పరా లీగల్‌ వంటీర్ల నియామకమని మండల న్యాయ అధికార సేవా సంస్థ ఛైర్మన, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం కోర్టు ఆవరణంలో వలంటీర్లకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చట్టాలపైన అవగాహన కల్పన కోసం ఈసదస్సు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. న్యాయ వ్యవస్థ ద్వారా పనిచేస్తూ, గ్రామీణ ప్రాంతంలోని సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కార మార్గాన్ని వ్యవస్థ ద్వారా అందించడానికి వలంటీర్ల వ్యవస్థ ఆవిర్భావించిందన్నారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వలంటీర్లపై ఉందన్నారు. ఈ సదస్సులో న్యాయవాదులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-09-25T05:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising