ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానాడుకు తరలి వెళ్లిన టీడీపీ నాయకులు

ABN, First Publish Date - 2022-05-28T06:46:14+05:30

ఒంగోలులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు తలుపుల మండలం నుంచి ఆ పార్టీ స్థానిక నాయకులు పలువురు తరలివెళ్లారు.

తలుపులలో మహానాడుకు వెళ్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలుపుల, మే27:  ఒంగోలులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు తలుపుల మండలం నుంచి ఆ పార్టీ స్థానిక నాయకులు పలువురు తరలివెళ్లారు. టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ కంది కుంట వెంకటప్రసాద్‌ ఆదేశాల మేరకు మండల కన్వీనర్‌ ముబారక్‌, నా యకులు శ్రీనివాసులు, లగిడి జయచంద్ర, నారాయణరెడ్డి, గంగరాజు, పక్కీరప్ప, రమేష్‌, కార్యకర్తలు వివిధ వాహనాలలో తరలి వెళ్లారు.

నల్లమాడ: ఒంగోలులో జరుగుతున్న మహానాడు వేడుకలకు  మండలం నుంచి పెద్దఎత్తున ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారు తరలివెళ్లారు. మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు నల్ల మాడ మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు 50 వాహనాలలో తరలి వెళ్లారు. మండల కన్వీనర్‌ మైలే శివశంకర్‌, మాజీ కన్వీనర్‌ కేశవరెడ్డి, వెంకటరమణనాయుడు, గంగులప్పనాయుడు, మైలే రామచంద్ర, సలాంఖాన, రాజారెడ్డి, పులగంపల్లి సర్పంచ ప్రభాకర్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.



Updated Date - 2022-05-28T06:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising