ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్వవాహనంపై ఖాద్రీశుడి వైభోగం

ABN, First Publish Date - 2022-10-07T05:04:00+05:30

శ్రీమత ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి నృసింహాలయంలో ముగిసిన దసరా ఉత్సవాలు

కదిరి, అక్టోబరు 6: శ్రీమత ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. దసరా రోజున నరసింహస్వామి అశ్వ వాహనంపై పురవీధుల్లో విహరించారు. ఉదయం ఆలయ అర్చకులు ుశమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం నరసింహస్వామి అశ్వవాహనంపై తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్‌, పాలకమండలి చైౖర్మన జెరిపిటి గోపాలకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-10-07T05:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising