ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-12-07T00:07:17+05:30

కేజీబీవీల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ వెంకటకృష్ణారెడ్డి హెచ్చరించారు.

మాట్లాడుతున్న వెంకటకృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేజీబీవీ ప్రిన్సిపాళ్లకు డీఈఓ హెచ్చరిక

అనంతపురం విద్య, డిసెంబరు 6: కేజీబీవీల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ వెంకటకృష్ణారెడ్డి హెచ్చరించారు. బుక్కరాయసముద్రం కేజీబీవీలో మంగళవారం ప్రిన్సిపాళ్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీఈఓతో పాటు ఏపీసీ తిలక్‌ విద్యాసాగర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా శింగనమల కేజీబీవీలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. అలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. లేకపోతే ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంఓ హరికృష్ణ, జీసీడీఓ రెబెకా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising