వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
ABN, First Publish Date - 2022-08-08T05:31:49+05:30
పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి ఆర్జిత కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించా.
కదిరి, ఆగస్టు 7: పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి ఆర్జిత కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించా. ఈ సందర్భంగా అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పటువస్ర్తాలు, కదిరి మల్లెలు, తులసి, ప్రత్యేక పూలమాలలతో అలంకరించారు. వైఖానసి ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు కానుకలు సమర్పించారు. ఆలయ సిబ్బంది ఆలయమర్యాదలతో కల్యాణంలో పాల్గొన్న వారిని సత్కరించారు.
Updated Date - 2022-08-08T05:31:49+05:30 IST