ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-09-28T05:48:30+05:30

సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్‌ బసంత కుమార్‌ సూచించారు. మంగళవారం శిరివరం, మానెంపల్లి, పులమతి సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మానెంపల్లి సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంతకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేపాక్షి, సెప్టెంబరు 27: సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్‌ బసంత కుమార్‌ సూచించారు. మంగళవారం శిరివరం, మానెంపల్లి, పులమతి సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, సిబ్బందికి సూచనలి చ్చారు. సచివాలయానికి సమయానికి చేరుకోవాలని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా సేవలందించాలన్నారు. సిబ్బంది డ్రస్‌కోడ్‌ తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ నరసింహనాయుడు, మం డల కార్యాలయ సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2022-09-28T05:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising