ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాద్రీశుడి ఆలయంలో 26 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-09-24T05:11:29+05:30

పట్టణంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 26వ తేదీ నుంచి అక్టోంబరు 5 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ పట్టెం గురుప్రసాద్‌, కమిటీ చైర్మన జెరిపిటి గోపాలకృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి, సెప్టెంబరు 23: పట్టణంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 26వ తేదీ నుంచి అక్టోంబరు 5 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ పట్టెం గురుప్రసాద్‌, కమిటీ చైర్మన జెరిపిటి గోపాలకృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 26న మత్స్యావతారం, 27న కూర్మావతారం, 28న నృసింహ, 29న శ్రీరామ, 30న శ్రీకృష్ణ, అక్టోబరు 1న శ్రీపరమపదనాథ, 2న సరస్వతి, 3న మోహిని, 4న శ్రీవెంకటేశ్వర అలంకారాల్లో శ్రీవారు.. భక్తులకు దర్శనమిస్తామన్నారు. 5న విజయదశమి అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు.


Updated Date - 2022-09-24T05:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising