ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి పల్లెను సన్మానించిన ఎస్సీసెల్‌ నాయకులు

ABN, First Publish Date - 2022-07-02T04:59:57+05:30

హిందూపురం పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన బడిశం రామాంజి పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘు నాధ్‌రెడ్డిని కృతజ్ఞతలతో సనాన్మించారు

పల్లెను సన్మానిస్తున్న టీడీపీ ఎస్సీసెల్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఓబుళదేవచెరువు, జూలై 1 : : హిందూపురం పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన బడిశం రామాంజి పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘు నాధ్‌రెడ్డిని కృతజ్ఞతలతో సనాన్మించారు. ఈ కార్య క్రమంలో ఎస్సీ సెల్‌ పార్లమెంటు అధ్యక్షు డు మ డకశిర మంజునాథ్‌,  మండల పార్టీ మాజీ కన్వీ నర్‌ రాజారెడ్డి, ఆర్‌ఎంపీ పొగాకు జాకీర్‌ అహ మ్మద్‌, తెలుగు యువత కొండె ఈశ్వరయ్య, జయ చంద్రారెడ్డి, నాయనకోట ఆంజనేయులు, గం గా ద్రి, బాలక్రిష్ణారెడ్డి, పొగాకు షాను, సంగాల శీనా, సామూన, రామాంజి, డిష్‌ బాబు, గంగాధర్‌, లక్ష్మ ణ్‌, గార్మెంట్స్‌ రామాంజి, గుడిబండ సర్పంచ రాజు, నాగరాజు, ఎంపీటీసీ శ్రీకాంత, పుట్టపర్తి కన్వీనర్‌ రామాంజనేయులు, బెస్త చలపతి పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T04:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising