ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ వర్గీకర ణలో నిర్లక్ష్యం తగదు

ABN, First Publish Date - 2022-10-08T05:01:27+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై మోసం చేస్తున్నాయని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య హెచ్చరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న దండు వీరయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య

పెనుకొండ, అక్టోబరు 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై మోసం చేస్తున్నాయని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య హెచ్చరించారు. శుక్రవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఎమ్మార్పీఎస్‌ 9వ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు, నాయకులు లక్ష్మీనారాయణ, నరసింహులు, రామకృష్ణ, రవి, మూర్తి, రఘు, శీను, దండోర రామాంజనేయులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-08T05:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising