ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బటన్లు నొక్కితే అభివృద్ధి అవుతుందా?: సాకే శైలజానాధ్

ABN, First Publish Date - 2022-07-30T00:44:13+05:30

Vijayawada: ఏపీసీసీ (Andhra Pradesh Congress Committee) అధ్యక్షుడు సాకే శైలజానాధ్ (Sake Sailajanath) సీఎం జగన్‌ (CM Jagan)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సీఎం కార్యాలయానికి పరిమితమై అక్కడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada: ఏపీసీసీ (Andhra Pradesh Congress Committee) అధ్యక్షుడు  సాకే శైలజానాధ్ (Sake Sailajanath)  సీఎం జగన్‌ (CM Jagan)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సీఎం కార్యాలయానికి పరిమితమై అక్కడి నుంచే బటన్ నొక్కుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. డీబీటీ (DBT) పేరుతో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లా? అని ప్రశ్నించారు. అమరావతిని ముందు అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం నెరవేర్చక పోయినా..జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 

Updated Date - 2022-07-30T00:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising