ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి పది పరీక్ష ఫీజు చెల్లించండి

ABN, First Publish Date - 2022-11-24T00:19:29+05:30

పదో తరగతి విద్యార్థులు 2023 ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో జరిగే పబ్లిక్‌ పరీక్షలకు ఈ నెల 25వ తేదీ నుంచి ఫీజు చెల్లించాలని డీఈఓ వెంకటక్రిష్ణారెడ్డి, ఏసీ గోవింద్‌నాయక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం విద్య, నవంబరు 23: పదో తరగతి విద్యార్థులు 2023 ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో జరిగే పబ్లిక్‌ పరీక్షలకు ఈ నెల 25వ తేదీ నుంచి ఫీజు చెల్లించాలని డీఈఓ వెంకటక్రిష్ణారెడ్డి, ఏసీ గోవింద్‌నాయక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 10 తేదీ వరకూ వరకూ రూ.125 ఫీజు చెల్లించాలన్నారు. రూ.50ల అపరాధ రుసుంతో డిసెంబరు 11నుంచి 20వ తేదీ వరకూ, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబరు 21 నుంచి 25 వరకూ, రూ.500 అపరాధ రుసుంతో వచ్చే నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు 2017 నుంచి 2019 మధ్య పరీక్షలు తప్పిన విద్యార్థులు కూడా ఫీజు చెల్లించాలన్నారు. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు తప్పిన విద్యార్థులు రూ. 125, అంతకంటే తక్కువ సబ్జెక్టులున్న విద్యార్థులు రూ. 110, ఒకేషనల్‌ విద్యార్థులు, రెగ్యులర్‌ ఫీజుతోపాటు అదనంగా రూ. 60 చెల్లించాలని సూచించారు.

Updated Date - 2022-11-24T00:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising