ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిటాల శ్రీరామ్‌ పరామర్శ

ABN, First Publish Date - 2022-10-01T05:06:42+05:30

మండలంలోని రామాపురంలో ఇటీవల మృతి చెందిన మల్లేష్‌ కుటుంబాన్ని టీడీపీ ధర్మవరం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పరామర్శించారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బత్తలపల్లి, సెప్టెంబరు30: మండలంలోని రామాపురంలో ఇటీవల మృతి చెందిన మల్లేష్‌ కుటుంబాన్ని టీడీపీ ధర్మవరం ఇనచార్జ్‌  పరిటాల శ్రీరామ్‌ పరామర్శించారు. మల్లేష్‌ చిత్రపటానికి పరిటాల శ్రీరామ్‌ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయ న వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా రామాపురంలో గ్రామంలో వెలసిన నూతనంగా నిర్మించిన షీర్డిసాయిబాబా దేవాలయాన్ని పరిటాలశ్రీరామ్‌ సందర్శించారు. శ్రీరామ్‌ వెంట మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 





పుట్టపర్తిరూరల్‌, సెప్టెంబరు 30: తల్లీబిడ్డల ఆరోగ్యంపై  ఐసీడీఎస్‌ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్‌ బసంత కుమార్‌ సూచించారు. శుక్రవారం ఎనుమలపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీఓ శాంతాకుమారి, ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ అరుణ, డాక్టర్‌ నాగరాజ్‌నాయక్‌, మహేష్‌, కాంతమ్మ, పరిమిళ తదితరులు పాల్గొన్నారు.

అంగనవాడీ  కేంద్రంలో సూచనలిస్తున్న కలెక్టర్‌

Updated Date - 2022-10-01T05:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising