ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్మశానంలో ఊట

ABN, First Publish Date - 2022-01-29T06:00:52+05:30

మండలంలోని వెంకట తిమ్మా పురం గ్రామంలో శ్మశానం ఊటెక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరంరూరల్‌, జనవరి 28: మండలంలోని వెంకట తిమ్మా పురం గ్రామంలో శ్మశానం ఊటెక్కింది. దీంతో సమాధుల మధ్య నీరు నిల్వ ఉండి ఎవరైనా మృతి చెందితే ఖననం చేయడానికి తీవ్ర ఇబ్బం దు పడాల్సి వస్తోంది. గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువు మరవ పారింది. చెరువుకు సమీపంలో శ్మశానం ఉండటంతో నీరు ఊరి సమా ధుల మధ్య నిల్వ ఉంటోంది. అంతేకాక శ్మశానంలో ముళ్లపొదలు పెరి గి ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ స్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ముళ్లపొ దలు, ఊటనీరు తొలగించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-01-29T06:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising