ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్వవాహనంపై నారసింహుడు

ABN, First Publish Date - 2022-05-22T06:46:46+05:30

మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీన రసిం హస్వామి ఆలయ బ్రహ్మోత్స వాలలో భాగంగా శనివారం స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉరవకొండ, మే 21: మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీన రసిం హస్వామి ఆలయ బ్రహ్మోత్స వాలలో భాగంగా శనివారం స్వామి వారు అశ్వవాహనంపై  భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి సుప్రభా తసేవ, అర్చన, ఉత్సవ నిత్యహో మం, మంగళ హారతులు చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళ తాళాల మధ్య ఊరే గింపుగా తీసుకువచ్చి అశ్వవాహనం పై కొలువుదీర్చారు. ఆలయం చుట్టూ ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఈ ఉత్స వాన్ని తిలకిం చేందుకు  భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి శ్రీ అం గదాల నారాయణస్వామి కుటుంబ సభ్యులు ఉత్సవ ఉభయదారులుగా వ్యవ హరించారు. ఈ కార్యక్రమానికి  ఈ కార్యక్రమంలో ఈవో విజయ్‌ కుమార్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ అశోక్‌, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T06:46:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising