ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం సేవించి వేధిస్తున్నాడని హత్య

ABN, First Publish Date - 2022-09-30T04:42:07+05:30

పట్టణంలోని గాంధీకట్టవద్ద గురువారం తెల్లవారుజామున భర్త అబ్దుల్‌బాషా (26)ను భార్య అయేషా రోకలిబండతో తలపై బాది హత్యచేసిందని ఎస్‌ఐ ధర ణీబాబు తెలిపారు.

అబ్దుల్‌బాషా మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తాడిపత్రిటౌన్‌, సెప్టెంబరు 29: పట్టణంలోని గాంధీకట్టవద్ద గురువారం తెల్లవారుజామున భర్త అబ్దుల్‌బాషా (26)ను భార్య అయేషా రోకలిబండతో తలపై బాది హత్యచేసిందని ఎస్‌ఐ ధర ణీబాబు తెలిపారు. లారీక్లీనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌బాషా అతిగా మద్యం సేవించి తరచుగా భార్య ను చితకబాదేవాడన్నారు. చిత్ర హింసలు భరించలేక నిద్రిస్తున్న భర్తపై రోకలిబండతో బాది హత్యచేసిందన్నారు. హత్య ప్రదేశంలో ఉన్న అయేషాను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకువచ్చామన్నారు. మృతుని తల్లి షేక్‌ హసీనా ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేశామన్నారు. మృతుడికి ఇరువురు పిల్లలు ఉన్నారని ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2022-09-30T04:42:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising