ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లీనరీకి బలవంతంగా మహిళాసంఘాల సభ్యులు

ABN, First Publish Date - 2022-06-26T05:50:41+05:30

హిందూపురంలో శనివారం జరిగిన వైసీపీ ఫ్లీనరీ సమావేశానికి మహిళాసంఘాల సభ్యులను వైసీపీ నాయకులు బలవంతంగా తరలించారు.

వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురంటౌన, జూన 25 : హిందూపురంలో శనివారం జరిగిన వైసీపీ ఫ్లీనరీ సమావేశానికి మహిళాసంఘాల సభ్యులను వైసీపీ నాయకులు బలవంతంగా తరలించారు. ఇటీవల అధికార పార్టీలో నెలకొన్న వర్గపోరు నేపథ్యంలో ఎలాగైనా ఫ్లీనరీని విజయవంతం చేయాలని, ఇందుకోసం భారీ ఎత్తున జనాన్ని తరలించాలని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంతో పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, కార్యదర్శులు వైసీపీకి చెందినవారు కావడంతో మహిళాసంఘాల సభ్యులను బలవంతంగా ఈ కార్యక్రమానికి తరలించినట్టు  కొంతమంది సభ్యులు వాపోయారు. ఈ సమావేశానికి దాదాపు 200 మందికి దాకా మహిళాసంఘాల సభ్యులు వచ్చారు. వీరంత పట్టణానికి చెందిన వారే.


Updated Date - 2022-06-26T05:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising