ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-10-01T05:21:31+05:30

పట్టణంలోని కోతిగుట్ట ప్రాంతానికి చెందిన శేఖర్‌ (50) అను వ్యక్తి శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాయదుర్గం టౌన్‌, సెప్టెంబరు 30: పట్టణంలోని కోతిగుట్ట ప్రాంతానికి చెందిన శేఖర్‌ (50) అను వ్యక్తి శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇంట్లో పనిచేసుకుం టుండ గా మెయిన్‌వైరు ఇంటికి అర్త్‌ కావడం తో షాక్‌కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. గుర్తించిన చు ట్టుపక్కల ప్రజలు చికిత్స నిమిత్తం రా యదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-10-01T05:21:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising