ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రార్థనా మందిరం నుంచి కిందపడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-07-06T05:28:13+05:30

పట్టణంలో ని ఆబాద్‌పేటలో ఉన్న ఓ ప్రార్థనా మందిరం శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి బోయపేటకు చెందిన గోవిందరాజు (52) మృతి చెందాడు.

మృతుడు గోవిందరాజులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం టౌన, జూలై 5: పట్టణంలో ని ఆబాద్‌పేటలో ఉన్న ఓ ప్రార్థనా మందిరం శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి బోయపేటకు చెందిన గోవిందరాజు (52) మృతి చెందాడు. స్థానికులు తెలిపి న వివరాలివి.  మధ్యాహ్నం గోవిందరాజు ప్రా ర్థనా మందిరం పైభాగంలో శుభ్రం చేస్తున్నా డు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి గా యపడ్డాడు. బాధితున్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగై న వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద మృతితో వీధిన పడ్డామని, న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వనటౌన సీఐ ఇస్మాయిల్‌ తెలిపారు. 


Updated Date - 2022-07-06T05:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising