ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాంగోపాల్‌రెడ్డిని గెలిపించుకుందాం

ABN, First Publish Date - 2022-07-04T05:07:16+05:30

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమా మహేశ్వర నాయుడిని రాయలసీమ గ్రాడ్యుయేషన ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగో పాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఉమామహేశ్వరనాయుడిని సన్మానిస్తున్న భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమాతో  టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భేటీ

కంబదూరు (కళ్యాణదుర్గం), జూలై 3: టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమా మహేశ్వర నాయుడిని రాయలసీమ గ్రాడ్యుయేషన ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగో పాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం కళ్యాణదుర్గం పట్టణంలోని ఉమా నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిసి ఉమాను ఘనంగా సన్మానించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరనాయుడు మాట్లాడు తూ.. గ్రాడ్యుయేషన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులను ఎక్కువగా ఓటర్లుగా నమోదు చేయించి పార్టీ అభ్యర్థి అయిన భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు, పలువురు ఎమ్మెల్సీ అభ్యర్థిని కలిసిన వారిలో ఉన్నారు. 


Updated Date - 2022-07-04T05:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising