ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండచిలువ దాడిలో గొర్రె మృతి

ABN, First Publish Date - 2022-01-19T06:30:10+05:30

పట్టణానికి సమీపంలోని ఎముకలగుట్టపల్లి రహదారి పక్కన కొం డచిలువ దాడి చే యడంతో ఓ గొర్రె మరణించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల, జనవరి 18: పట్టణానికి సమీపంలోని ఎముకలగుట్టపల్లి రహదారి పక్కన  కొం డచిలువ దాడి చే యడంతో ఓ గొర్రె మరణించింది. మం గళవారం మధ్యా హ్నం ఎముకల గుట్టపల్లి సమీపంలోని కావిరాల దిన్నె వద్దకు పెద్ద హనుమంతరెడ్డి గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో గొర్రెల మందపై గుట్టలోని ఓ కొండ చిలువ దాడి చేయడంతో గొర్రెలు పరుగులు తీశాయి. కాపరి విషయాన్ని గ్రామస్థులకు చెప్పగా.. వారు వచ్చి చేసిన అలికిడికి ఆ కొండచిలువ పొదల్లోకి వెళ్లింది. అప్పటికే గొర్రె మరణించడంతో రూ.8 వేలు నష్టం వాటిల్లినట్లు కాపరి వాపోయాడు.


Updated Date - 2022-01-19T06:30:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising