ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీనివాసుడిగా ఖాద్రీశుడు

ABN, First Publish Date - 2022-10-05T04:57:53+05:30

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి మంగళవారం తిరుమల వేంకటేశ్వరస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత ఖాద్రీ నరసింహ స్వామి దివ్యరూపం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి, అక్టోబరు 4: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి మంగళవారం తిరుమల వేంకటేశ్వరస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని సుగంధద్రవ్యాలు, కదిరి మల్లెలు, ఇతర పుష్పాలతో అర్చకులు సుందరంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన నరసింహస్వామి వారు వెంకటేశ్వర స్వామి అలంకరణలో కనువిందు చేశారు. దుర్గాష్టమి కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈఓ ఈఓపట్టెం గురుప్రసాద్‌, పాలకమండలి చైర్మన జెరిపిటి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  కాగా  బుధవారం విజయదశమి రోజున స్వామివారు సాయంత్రం అశ్వవాహనంపై  పుర వీధుల్లో విహరిస్తారు.


Updated Date - 2022-10-05T04:57:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising