ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాన్ని తనిఖీ చేసిన జడ్పీసీఈఓ

ABN, First Publish Date - 2022-11-25T23:33:18+05:30

మండల కేంద్రంలోని ముదిగుబ్బ-4 సచివాలయం పొడరాళ్లపల్లి సచివాలయాలు, చెత్తసంపద తయారీకేంద్రాలను జడ్పీసీఈఓ భాస్కర్‌రెడ్డి ఆకస్మిక నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదిగుబ్బ, నవంబరు 25: మండల కేంద్రంలోని ముదిగుబ్బ-4 సచివాలయం పొడరాళ్లపల్లి సచివాలయాలు, చెత్తసంపద తయారీకేంద్రాలను జడ్పీసీఈఓ భాస్కర్‌రెడ్డి ఆకస్మిక నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీసీఈఓ రికార్డులను పరిశీలించారు. సచివాలయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయం సిబ్బందికి ఆదేశించారు. చెత్తసంసంప్రదాయాలు కేంద్రానికి వెళ్లే దారి అధ్వాన్నంగా ఉండడంతో వాటిని వెంటనే మరమత్తులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీఓ శివారెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T23:33:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising