ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె సమక్షంలో టీడీపీలో చేరిక

ABN, First Publish Date - 2022-06-29T05:51:57+05:30

మండలంలోని తంగేడుకుంట గ్రామానికి చెందిన తలుపుల మునెప్ప, కుమారుడు తలుపుల నరసింహులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వైసీపీలో నుంచి టీడీపీలోకి మంగళవారం చేరారు.

మాజీ మంత్రి పల్లె సమక్షంలో టీడీపీలో చేరిన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓబుళదేవరచెరువు, జూన 28: మండలంలోని తంగేడుకుంట గ్రామానికి చెందిన తలుపుల మునెప్ప, కుమారుడు తలుపుల నరసింహులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వైసీపీలో నుంచి టీడీపీలోకి మంగళవారం చేరారు. మండలానికి వచ్చిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో మండల కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి పల్లె పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే అత్తర్‌ చాంద్‌బాషా, నాయకులు బుదిలి ఓబులరెడ్డి, షబ్బీర్‌, నిజాం, ఆర్‌ఎంపీ జాకీర్‌, సర్పంచ శంకర్‌రెడ్డి, బిసిసెల్‌ ఆంజనప్ప, మండోజీ ఆర్ఫీఖాన, చాంద్‌బాషా, సునిల్‌కుమార్‌, ఆదినారాయణనాయక్‌, మస్తానమ్మ, అఖిల తదితరులున్నారు. 


Updated Date - 2022-06-29T05:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising