ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలుషితాహారంపై విచారణ

ABN, First Publish Date - 2022-09-24T05:04:36+05:30

మండలంలోని మిట్టపల్లి బీసీ బాలుర వసతి గృహంలో ఈనెల 22న కేసరి తిని, పలువురు విద్యార్థులు అస్వస్థతకు లోనవడంపై ఎంఈఓ ఖాదర్‌వలి, అకడమిక్‌ బృందం సభ్యులు డాక్టర్లు అజయ్‌, బాలాజీనాయక్‌, భానుప్రకా్‌షనాయక్‌ విచారణ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓబుళదేవరచెరువు, సెప్టెంబరు 23: మండలంలోని మిట్టపల్లి బీసీ బాలుర వసతి గృహంలో ఈనెల 22న కేసరి తిని, పలువురు విద్యార్థులు అస్వస్థతకు లోనవడంపై ఎంఈఓ ఖాదర్‌వలి, అకడమిక్‌ బృందం సభ్యులు డాక్టర్లు అజయ్‌, బాలాజీనాయక్‌, భానుప్రకా్‌షనాయక్‌ విచారణ చేపట్టారు. శుక్రవారం హాస్టల్‌లోని వంట గదులు, వసతిగృహం పరిసర ప్రాంతాలు, నీటి ట్యాంకులను పరిశీలించారు. వంట మనుషులతోపాటు, వార్డెన శంకరనతో వి వరాలను అడిగి, తెలుసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఎంఈఓ తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్‌ బృందం సిబ్బంది ఆజీజ్‌ఖాన, హెల్త్‌ సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి, కొత్తపల్లి ఇందిరమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T05:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising