ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో అన్నివర్గాలకు అన్యాయం

ABN, First Publish Date - 2022-03-16T06:05:16+05:30

వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి 

అనంతపురం అర్బన, మార్చి 15: వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. వైసీపీ 1000 రోజుల పాలనంతా విధ్వంసాలతో సాగిందని విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పేద,సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారనీ, సరైన సమయంతో తగిన బుద్ధి  చెబుతారని హెచ్చరించారు.

Updated Date - 2022-03-16T06:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising