ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక చేత్తో ఇస్తూ ... మరో చేత్తో లాక్కుంటున్నారు

ABN, First Publish Date - 2022-05-21T06:19:16+05:30

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలకులు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాక్కుంటున్నా రని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు.

సభలో మాట్లాడుతున్న కందికుంట వెంకటప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమందేపల్లి సభలో కందికుంట

హిందూపురంటౌన, మే 20: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలకులు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాక్కుంటున్నా రని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లాలోని సోమందేపల్లిలో నిర్వహించిన బాదుడేబాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కందికుంట మాట్లాడుతూ... రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. సీఎం జగన పేద ప్రజల నుంచి లాక్కోవడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక చేత్తో ఇస్తూ మరో ఇస్తూ లాక్కుంటున్నారన్నారు. సీఎం జగన పాలనలో ఏ వర్గం వారూ సంతో షంగా లేరన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో చేసిన శపథం నేరవేరాలంటే మనమంతా కష్టపడి ఆయనను సీఎంగా అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్రను అసెంబ్లీకి పంపిన చరిత్ర ఈ గడ్డకు ఉందన్నారు.


Updated Date - 2022-05-21T06:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising