ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంలో రైతు మృతి

ABN, First Publish Date - 2022-05-19T06:52:21+05:30

మండలంలోని చాపిరి గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి (38) బుధవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కళ్యాణదుర్గం, మే 18: మండలంలోని చాపిరి గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి (38) బుధవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. కుటుం బ సభ్యులు తెలిపిన వివరాలివి. మూడు ఎకరాల్లో పత్తిపంట సాగుచేశారు. పం టకు మందుపిచికారి చేసేందుకు భార్య సునీతతో కలిసి తోటవద్దకు వెళ్లాడు. మోటర్‌ ఆన్‌చేసే క్రమంలో స్టాటర్‌వద్దకు వెళ్లాడు. స్టాటర్‌కు షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడే కుప్పకూలాడు. అక్కడే వున్న భార్య గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని రైతులు వచ్చి కాపాడేయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-05-19T06:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising