ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2022-11-24T23:40:25+05:30

కళ్యాణదుర్గం మండల హు లికల్లులో రైతు వడ్డె రామాంజినేయులు (48) విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందాడు. తోటలో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఆయన, మోటర్‌ ఆన కాకపోవడంతో పక్కనే ఉన్న ట్రాన్సఫార్మర్‌లో ఫీజు వేసేందుకు ప్రయత్నించాడు.

రామాంజినేయులు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంబదూరు (కళ్యాణదుర్గం రూరల్‌), నవంబరు 24: కళ్యాణదుర్గం మండల హు లికల్లులో రైతు వడ్డె రామాంజినేయులు (48) విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందాడు. తోటలో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఆయన, మోటర్‌ ఆన కాకపోవడంతో పక్కనే ఉన్న ట్రాన్సఫార్మర్‌లో ఫీజు వేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రైతుకు భార్య రామాంజిన మ్మ, కుమారులు వన్నూరుస్వామి, అనిల్‌ ఉన్నారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - 2022-11-24T23:40:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising