ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ గోరంట్ల క్షమాపణ చెప్పాలి: కమ్మ సంఘం నాయకులు

ABN, First Publish Date - 2022-08-06T18:31:10+05:30

Anantapuram: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupuram MP Gorantla Madhav) కమ్మ కులాన్ని దూషించడాన్ని నిరసిస్తూ కమ్మ సంఘం నాయకులు భారీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Anantapuram: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupuram MP Gorantla Madhav) కమ్మ కులాన్ని దూషించడాన్ని నిరసిస్తూ కమ్మ సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కమ్మ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీలో కమ్మ సంఘం నాయకులు మాట్లాడుతూ..ఎంపీ గోరంట్ల తక్షణమే కమ్మ కులానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ..అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మహిళలను గౌరవించని ఎంపీ మాధవ్‌ను  అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-06T18:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising