ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలనీలోని బడినే కొనసాగించాలి

ABN, First Publish Date - 2022-09-10T05:34:25+05:30

అంబేడ్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన ప్రభుత్వ పాఠ శాలను జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు.

రోడ్డుపై బైఠాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీవాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నంబులపూలకుంట, సెప్టెంబరు 9: అంబేడ్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన ప్రభుత్వ పాఠ శాలను జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. మండల కేంద్రంలోని నాగలకట్ట సమీపంలోని కదిరి - రాయచోటి ప్రధాన రహ దారిపై శుక్రవారం బైఠా యించి రాస్తారోకో నిర్వ హించారు. పిల్లలు వెళ్ల డానికి ఏ మాత్రం అను కూలంగా లేని ఉన్నత పాఠశాలకు తమ పిల్లలను పంపలేమని అన్నారు. మా పాఠశాలను అలాగే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వారి ఆందోళన విషయం తెలుసుకున్న సింగల్‌ విండో అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే ఇచ్చిన కాపీని తాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వద్దకు తీసుకె ళ్లనున్నట్లు చెప్పారు. దీంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. 


Updated Date - 2022-09-10T05:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising