ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ap News: అక్రమాలకు పాల్పడ్డ తహశీల్దార్, ఇద్దరు ఎస్‌ఐలపై కేసు

ABN, First Publish Date - 2022-12-31T15:51:07+05:30

పుట్లూరు మండలంలో భూ అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్‌ (MRO)తో పాటు మరో ఇద్దరు ఎస్ఐల (SI)పై కేసు నమోదైంది. ROR చట్టానికి విరుద్ధంగా అక్రమంగా అడంగల్‌లో

తహశీల్దార్, ఇద్దరు ఎస్‌ఐలపై కేసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: పుట్లూరు మండలంలో భూ అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్‌ (MRO)తో పాటు మరో ఇద్దరు ఎస్ఐల (SI)పై కేసు నమోదైంది. ROR చట్టానికి విరుద్ధంగా అక్రమంగా అడంగల్‌లో పేరు నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం (pass book) జారీ చేశారంటూ కడవకల్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి కోర్టు(court)ను ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో అప్పటి తహశీల్దార్‌గా పనిచేసిన ఎమ్మార్వో (MRO) విజయకుమారి, వీఆర్వో ఎన్. శివప్రసాద్, సహకరించిన ఎస్సైలు వెంకట ప్రసాద్, మోహన్ కుమార్ గౌడ్‌లపై కేసు నమోదు చేయాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు తహశీల్దార్, వీఆర్వో‌(vro)తో పాటు ప్రమేయం ఉన్న ఎస్ఐలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పుట్లూరు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-12-31T15:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising