• Home » Anantapur

Anantapur

AP News: తహసీల్దారు కార్యాలయంపై వైసీపీ జెండా

AP News: తహసీల్దారు కార్యాలయంపై వైసీపీ జెండా

అనంతపురం జిల్లా (Anantapur District) కుందుర్పి తహసీల్దారు కార్యాలయంపై వైసీపీ జెండాను ఎగురవేశారు. సోమవారం స్పందనకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ జెండాను

Rain: అనంతలో వర్షం

Rain: అనంతలో వర్షం

అనంతపురం జిల్లా (Anantapur District)లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

YCP: చెప్పులతో కొట్టుకున్న వైసీపీలో ఇరు వర్గాలు

YCP: చెప్పులతో కొట్టుకున్న వైసీపీలో ఇరు వర్గాలు

జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ (YCP)లోని ఇరు వర్గాలు చెప్పులతో కొట్టుకున్నారు.

Tadipatri: జేసీ సోదరులను తలుచుకోనిదే నిద్ర పట్టదా పెద్దారెడ్డి.. తాడిపత్రిలో కరపత్రాల కలకలం

Tadipatri: జేసీ సోదరులను తలుచుకోనిదే నిద్ర పట్టదా పెద్దారెడ్డి.. తాడిపత్రిలో కరపత్రాల కలకలం

జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి కరపత్రాలు కలకలం సృష్టించాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మూడో విడత ప్రజా సంక్షేమ యాత్ర నేటితో ముగియనుంది.

Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతే..

Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతే..

అనంతపురం: నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన సందర్భంగా మోదీ పాలనను గ్రామ స్థాయిలోకి తీసుకువెళతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

AP News: అనంతలో ఏపీయూడబ్ల్యూజే నిరసన

AP News: అనంతలో ఏపీయూడబ్ల్యూజే నిరసన

జిల్లాలో జర్నలిస్టులు నిరసనకు దిగారు. జర్నలిస్టులపై దాడి చేసిన ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

MP Avinash Reddy: ఎంపీ అవినాష్‌ రెడ్డి తల్లికి కొనసాగుతున్న చికిత్స

MP Avinash Reddy: ఎంపీ అవినాష్‌ రెడ్డి తల్లికి కొనసాగుతున్న చికిత్స

కడప ఎంపీ వైఎస్‌ అనినాష్‌ రెడ్డి, ఆమె తల్లి లక్ష్మమ్మ అనూహ్య పరిణామాల నేపథ్యంలో కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. లక్ష్మమ్మకు రెండు రోజు కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. లక్ష్మమ్మకు రెండు రోజు కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు.

Anantapuram: వయస్సు మీద పడ్డా జోష్ తగ్గని జేసీ ప్రభాకర్ రెడ్డి

Anantapuram: వయస్సు మీద పడ్డా జోష్ తగ్గని జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి వయసు మీదపడ్డా జోష్ ఏ మాత్రం తగ్గలేదు. తీన్మార్ డప్పు చప్పుల్లు చెవినపడగనే హుషారు బయటకొచ్చింది.

Tirumala: తిరుమల మొదటి ఘాట్‌లో ఇద్దరు దుర్మరణం

Tirumala: తిరుమల మొదటి ఘాట్‌లో ఇద్దరు దుర్మరణం

తిరుమల (Tirumala) మొదటి ఘాట్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళా భక్తులు దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా (Anantapur District)లోని రాయదుర్గానికి చెందిన...

Bopparaju: తీవ్రస్థాయి ఉద్యమానికి సిద్ధమవుతాం..

Bopparaju: తీవ్రస్థాయి ఉద్యమానికి సిద్ధమవుతాం..

అనంతపురం: నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు.

Anantapur Photos

మరిన్ని చదవండి
అనంతపురంలో కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా శివాలయాల్లో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

అనంతపురంలో కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా శివాలయాల్లో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

తాజా వార్తలు

మరిన్ని చదవండి