• Home » Anantapur

Anantapur

DSP: మహిళల భద్రతకు ప్రాధాన్యం : డీఎస్పీ

DSP: మహిళల భద్రతకు ప్రాధాన్యం : డీఎస్పీ

మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని డీఎస్పీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వజ్రకరూరు మండల కేంద్రం లోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో బుధవారం మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

PROTEST: ఆనలైనలో అమ్మకాలు నిలిపివేయాలి

PROTEST: ఆనలైనలో అమ్మకాలు నిలిపివేయాలి

ఆనలైనలో మందులు అమ్మకాలు ని లిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత కెమిసి్ట్రస్టుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం మెడికల్‌ షాపుల నిర్వాహకులు దుకాణా లను బంద్‌ చేసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గుత్తి గాంధీ సర్కిల్‌లో నిరసన తెలిపారు.

JCPR: టీబీసీ, హెచ్చెల్సీ పనులు నాణ్యంగా ఉండాలి

JCPR: టీబీసీ, హెచ్చెల్సీ పనులు నాణ్యంగా ఉండాలి

టీబీసీ, హెచ్చె ల్సీ సౌతకెనాల్‌ పనులు నాణ్యంగా చేపట్టాలని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కాంట్రాక్టర్లను కోరారు. ఆయన ఆదివారం పట్టణంలోని తమ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హెచ్చెల్సీకి ఇంతవరకు ఇంత మొత్తంలో నిధులు మంజూరు చే యలేదన్నారు.

 NMU: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

NMU: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎనఎంయూఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గేట్‌ ఽమీటింగ్‌ నిర్వహించినట్లు ఎనఎంయూఏ డిపో కార్యదర్శి తిప్పే స్వామి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద బుధవారం నిరస న చేపట్టారు.

BUILDING: అర్ధాంతర భవనాలకు మోక్షం

BUILDING: అర్ధాంతర భవనాలకు మోక్షం

మండలంలో అర్థాంతరంగా ఆగిపోయిన గ్రామ సచివాలయాల భవనాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చొరవతో మోక్షం లభించనుంది. గత వైసీపీ పాలనలో మండలంలోని పలు గ్రామ సచివాలయ భవనాలు నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపో యింది.

RAIN: మోస్తరు వర్షం- రైతుల్లో ఆనందం

RAIN: మోస్తరు వర్షం- రైతుల్లో ఆనందం

మండలంలోని ఆర్‌బీ వంక, మల్లాపురం, పల్లేపల్లి తదితర గ్రామాల్లో సోమవారం రాత్రి మోస్తరు వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం కురవడంతో పంట కుంటలు, చెక్‌డ్యాంలలో నీరు చేరి కళకళలాడాయి.

TDP: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

TDP: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని టీడీపీ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు పే ర్కొన్నారు. ఆయన సోమవారం నియోజక వర్గంలోని ఎనిమిది మం ది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన రూ.6.40 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.

COLLECTOR:  రీ సర్వేని పకడ్బందీగా చేపట్టండి : కలెక్టర్‌

COLLECTOR: రీ సర్వేని పకడ్బందీగా చేపట్టండి : కలెక్టర్‌

రీ సర్వే పనులను పక డ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ ఆనంద్‌ సంబంధిత అధికారులను ఆదే శించారు. ఆయన మంగళవారం కంబదూరు మండల పరిధిలోని తి మ్మాపురం, ఓబిగానిపల్లిలో జరుగుతున్న రీసర్వే పనులను ఆకస్మి కంగా తనిఖీ చేశారు. తహసీల్దారు బాలకిషనను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

WATER: తాగునీటికి కటకట

WATER: తాగునీటికి కటకట

డి. హీరేహాళ్‌ మండలంలోని దొడగట్ట గ్రామ ఆంబేడ్కర్‌ కాలనీ వాసులు నాలుగు రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందు లు పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం తాగునీటి బోరు మోటారు మరమ్మతులకు రావడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

CANAL: కలగానే ఆధునికీకరణ

CANAL: కలగానే ఆధునికీకరణ

ఉమ్మడి అనంత పురం జిల్లా ప్రధాన నీటి వనరు అయిన పెన్నహోబిలం బ్యాలెన్సిం గ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌)కు హెచ్చెల్సీ నుంచి నీటిని అందించే లింక్‌ కెనాల్‌ ఆధునికీకరణ కల గానే మారింది. ఈ కాలువ శిథిలావస్థకు చేరి, అధ్వానంగా తయారైంది. కాలువలో పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్క మొక్కలు పెరిగిపోయి, నీరు పారడం గగనంగా తయారైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి