Home » Anantapur
దళితుల ద్రోహి సీఎం జగనమోహనరెడ్డి అని కూటమి అనంతపురం అర్బన ఎమ్మెల్యే అభ్యర్ధి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ మండిపడ్డారు.
‘ కురుబలు, బోయలు, ఎస్సీ, ఎస్టీల ఓట్లుతో గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రకాష్రెడ్డి.. ఆయన విధానాలు నచ్చక పార్టీ మారితే వారిని చెత్తతో పోలుస్తావా... ప్రకాష్రెడ్డి నిన్ను ఇంటికి పంపే రోజులు దగ్గర్లలోనే ఉన్నాయి.. ’ అని మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.
దివంగత నేత పరిటాల రవీంద్ర నుంచి సెంటిమెంట్గా వస్తున్న ఎన్నికల ప్రచారాన్ని ఆయన సతీమణి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్ కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల నుంచి గురువారం ప్రారంభించారు. గ్రామంలోని రామాలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో.. ఇలా నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, కూటమి అభ్యర్థులు పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల కోలాహలం.. భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండటంతో వారి తరఫున కుటుంబ సభ్యులు కూడా పలుచోట్ల నామినేషన్లు వేయడం జరిగింది. తొలిరోజు, ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో సుమారు 20 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే.. అందరికంటే ముందుగా..
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు పలు చోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నేతలు, అధికార గణం అండదండలతో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నువ్వా నేనా అన్న తీరుగా వైసీపీ, కూటమి నేతలు పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే టీడీపీ, వైసీపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో పలు చోట్ల ఘర్షణలు కూడా తలెత్తుతున్నాయి. ఇరువర్గాల నేతల మధ్య మాటా మాటా పెరిగి తీవ్రస్థాయిలో వాగ్వాదానికి కూడా దిగుతున్నారు సదరు అభ్యర్థులు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అధికారపార్టీకి కొందరు నేతలు షాకిస్తూ పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. శుక్రవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో వైసీపీ నుంచీ తెలుగుదేశంలోకి భారీ చేరికలు జరిగాయి. లోకేష్ సమక్షంలో గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
బెంగళూరుతోపాటు పరిసర ప్రాంతాల్లో నివసించే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉగాది పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ఏటీఎం) రవీంద్రారెడ్డి తెలిపారు.
అనంతపురం: జిల్లాకు నాయకులు వస్తున్నారు.. పోతున్నారు...ఎండిన తోటలు, చెట్లు మీకు కనిపించలేదా..? అని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా ప్రజల బాధలు అర్థం చేసుకోవాలని, వర్షాలు లేక అనంత రైతు జీవితం ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ టికెట్ల కేటాయింపు ఆ పార్టీలో చిచ్చురేపింది. చీపురుపల్లి టికెట్ ఇవ్వనందుకు నిరసనగా విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీ పదవులకు రాజీనామా చేశారు..