• Home » Anantapur

Anantapur

WIRES: ప్రమాదకరంగా విద్యుత తీగలు

WIRES: ప్రమాదకరంగా విద్యుత తీగలు

మండలపరిధి లోని పెడబల్లిగ్రామ చెరువు ఆకట్టు కింద రైతులు పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో విద్యుత 11కేవీ వైర్లు చాలా తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. దీంతో ఆ వైర్లు వెళుతున్న తమ పొలాల్లోకి వ్యవసాయ పనులు చేసేందుకు ట్రాక్టర్లు రావడం లేదని రైతులు వెంకటరమణ, వెంకటయ్య తదితరులు పేర్కొన్నారు.

SP: పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

SP: పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

ఎస్పీ సతీష్‌కుమార్‌ మంగళవారం మండలకేంద్రం లోని పోలీస్‌ స్టేషనతో పాటు సర్కిల్‌ కా ర్యా లయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్‌స్టేషన భవనాన్ని పరిశీ లించారు. పైకప్పు పెచ్చులూడి కడ్డీలు దర్శన మిస్తుండడంతో సమస్య ఏమిటని సీఐ నరేం ద్రరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

JC: తహసీల్దార్‌ కార్యాలయం పరిశీలన

JC: తహసీల్దార్‌ కార్యాలయం పరిశీలన

స్థానిక తహసీల్దార్‌ కార్యాల యాన్ని మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పరిశీలించారు. కార్యాల యంలోని రికార్డులు, మ్యుటేషన ఫైల్స్‌, రెవె న్యూ రిజిస్టర్లను పరిశీలించారు. పెడబల్లిలో నిర్వహిస్తున్న భూ రీసర్వేపై సిబ్బందితో సమీ ించారు. తప్పులు లేకుండా రెవెన్యూ రికార్డు లను తయారు చేయాలని ఆదే శించారు.

GOD: ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ

GOD: ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ

ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని మంగళవారం మం డల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.

TAP: మురుగునీటిలో తాగునీటి కొళాయి

TAP: మురుగునీటిలో తాగునీటి కొళాయి

మండలపరిధిలోని చంద్ర బాబునాయుడు కాలనీలో అధికారులు తాగునీటి సరఫరా కోసం కొళా యిలు ఏర్పాటుచేశారు. కాలనీలోని రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కొ ళాయి నీరు ఎటూ వెళ్లడానికి వీలు లేకుండాపోయింది. దీంతో కొళాయి చుట్టూ పెద్ద గుంత ఏర్పడి, నీరు నిలువ ఉంది. ఈ నీటిలో దోమలు విచ్చలవిడిగా వృద్ది చెందుతున్నాయి.

YOGA: యోగా పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపిక

YOGA: యోగా పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపిక

రిథమిక్‌ యోగాసన పెయిర్‌ సబ్‌ జూనియర్స్‌ విభాగం రాష్ట్రస్థాయి పోటీల్లో మండల కేంద్రం లోని శాంతి ఆనంద పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బొగ్గు రాజశేఖర్‌ తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ... యోగాసనా స్పోర్ట్స్‌ అసోసియేషన ఆఫ్‌ ఆంధ్రప్రదేశ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అ నంతపురం పీవీకేకే ఇనస్టిట్యూట్‌లో రాష్ట్రస్థాయి యోగా పోటీలు జరిగా యని తెలిపారు.

GOD: అయ్యప్పస్వామికి లక్షపుష్పార్చన

GOD: అయ్యప్పస్వామికి లక్షపుష్పార్చన

పట్ట ణంలోని శాంతినగర్‌లో వె లసిన అయ్యప్పసామికి లక్ష పుష్పార్చనను సోమ వారం గురుస్వామి పో లంకి రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. తెల్లవా రుజామున గణపతి, సు బ్రహ్మణ్యేశ్వరస్వామి, అ య్యప్పస్వామికి అభిషేకం చేశారు.

SPORTS:  జిల్లా స్థాయికి ధర్మవరం ఉపాధ్యాయ జట్లు

SPORTS: జిల్లా స్థాయికి ధర్మవరం ఉపాధ్యాయ జట్లు

ప్రభుత్వ ఉపాధ్యా యుల మానసిక ఉల్లాసం కోసమే రాష్ట్ర ప్రభుత్వం క్రీడాపోటీలు నిర్వ హించిందని ఽఎంఈఓ గోపాల్‌నాయక్‌ తెలిపారు. పట్టణంలోని తారక రామాపురం వద్ద ఉన్న ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న డివిజనస్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయ క్రీడాపోటీలు సోమవారం ముగిశాయి.

TDP: పరిటాల శ్రీరామ్‌ దృష్టికి పలు సమస్యలు

TDP: పరిటాల శ్రీరామ్‌ దృష్టికి పలు సమస్యలు

మండలపరిధిలోని బిల్వంప ల్లిలో సోమవారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ గ్రామానికి చెంది న టీడీపీ నాయకుడు బాల ఓబిలేసు పుష్పగుచ్ఛం అందజేసి, పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ప్ర జలు పలు సమస్యలను ఆయన దృష్టికి తె చ్చారు. గత ప్రభుత్వంలో అన్యాయంగా త మ పింఛన్లు తొలగించారని, వాటిని పున రుద్దరించాలని పలువురు కోరారు.

PGRS: పీజీఆర్‌ఎస్‌కు అధికారుల గైర్హాజరు

PGRS: పీజీఆర్‌ఎస్‌కు అధికారుల గైర్హాజరు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వ హించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధికారు లు ప్రతి సారి డుమ్మా కొడుతూనే ఉన్నారు. ఈ సోమవారం కూడా ఉద యం 11 గంటలైనా చాలామంది అధికారులు హాజరుకాలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి