• Home » Anantapur

Anantapur

APTF: ప్రతిభావంత విద్యార్థులకు సన్మానం

APTF: ప్రతిభావంత విద్యార్థులకు సన్మానం

పట్టణంలోని సరోజినీ నాయుడు మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం 2025-26 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మా ర్కులు సాధించిన విద్యార్థులకు ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యలో సన్మానం చే శారు. ముఖ్య అతిథిగా ఎంఈవోలు మస్తానరావు, సుబ్బరాయుడు హాజరయ్యారు.

MLA: తాగునీటి శుభ్రతపై అనుమానాలు వద్దు

MLA: తాగునీటి శుభ్రతపై అనుమానాలు వద్దు

తాగునీటి శుభ్రతపై ఎటు వంటి అనుమానాలు వద్దని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సూచిం చారు. సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో చేపలు పట్టడానికి, ఇతర కార్యక్ర మాల కోసం ఎవరైనా వస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఆయన గురువారం సాయంత్రం పట్టణ శివారులోని మునిసిపల్‌ ఎస్‌ఎస్‌ ట్యాం కులను పరిశీలించారు.

MLA: కష్టపడే వారికి టీడీపీలో పెద్దపీట

MLA: కష్టపడే వారికి టీడీపీలో పెద్దపీట

తెలుగుదేశం పార్టీ బడుగు, బ లహీన వర్గాల పార్టీ అని, కష్టపడే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ పెద్ద పీట ఉంటుందని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. మండలంలోని గోవిందవాడ గ్రామంలో గురు వారం నిర్వహించిన టీడీపీ మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు.

MINISTER: అట్టహాసంగా మంత్రి కేశవ్‌ జన్మదిన వేడుకలు

MINISTER: అట్టహాసంగా మంత్రి కేశవ్‌ జన్మదిన వేడుకలు

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు గురువారం పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. అంతకు మునుపు మండల పరి షత కార్యాలయం నుంచి టవర్‌క్లాక్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహిం చారు.

CANTEEN: పేదలకు వరంగా అన్న క్యాంటీన

CANTEEN: పేదలకు వరంగా అన్న క్యాంటీన

కూటమి అధికారం లోకి వచ్చాక, పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీనను తిరిగి ప్రారంభించింది. రూ.5కే కడుపు నింపే ఈ పథకం పేదల పాలిట అన్నపూర్ణగా మారిం ది. పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం ఆవరణంలో నెల రోజు ల క్రితం అన్న క్యాంటీనను ఏర్పాటు చేశారు.

M LA: రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

M LA: రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే, పరిష్కరిస్తానని ఎమ్మె ల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. మండలంలో ని తబ్జుల, కొత్తపల్లి గ్రామాల్లో ఆయన బు ధవారం పర్యటించారు. తబ్జుల గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు.

WATER: తాగునీటి ఎద్దడి

WATER: తాగునీటి ఎద్దడి

మండలంలోని డీ కొండాపురం గ్రామంలో తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహిళలు వాపోతున్నారు. ప్రతి రోజూ కొళాయి లకు ఐదు లేదా పది నిమిషాలు తాగునీరు వదిలితే ఒక్కొక్క ఇంటికి ఒక బిందె కంటె ఎక్కువ నీరు దొరకడం లేదంటున్నారు.

HOSPITAL: ఆసుపత్రి కమిటీ వైస్‌ చైర్మన ప్రమాణ స్వీకారం

HOSPITAL: ఆసుపత్రి కమిటీ వైస్‌ చైర్మన ప్రమాణ స్వీకారం

పట్టణంలోని సీహెచసీ అభివృద్ధి కమిటీ వైస్‌ చైర్మనగా యేళ్ల తిమ్మప్ప బుధవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టారు. అంత కుమునుపు ఆసుపత్రిలో నూతన కమిటీ స భ్యులు బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

STUDENT: పదిలో ప్రతిభావంత విద్యార్థులకు సన్మానం

STUDENT: పదిలో ప్రతిభావంత విద్యార్థులకు సన్మానం

పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి న 14 మంది విద్యార్థులకు బుధవారం కళ్లీమఠం ము న్సిపల్‌ హైస్కూల్‌లో ఎస్‌ ఎంసీ చైర్మన పార్వతి, వైస్‌ చైౖర్మన డి. సత్యనారాయ ణ సన్మానించారు. పాఠశాలలో 500 పైగా మార్కులు సాధించిన 14 మంది విద్యార్థుల ఫ్లెక్సీలు వేయించారు.

MLA: ప్రభుత్వ బడుల్లోనే భవిష్యత్తుకు బాటలు

MLA: ప్రభుత్వ బడుల్లోనే భవిష్యత్తుకు బాటలు

ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అవకా శం వుంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొ న్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమంపై బుధవారం పట్టణంలో ని ఏడో వార్డులో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి