ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్వాక్రా మహిళలే టార్గెట్‌గా..

ABN, First Publish Date - 2022-05-29T22:51:56+05:30

Anantapur: సామాజిన న్యాయ భేరి బస్సు యాత్ర అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణానికి చేరుకుంది. అనంత జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు జనాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుత్తిలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర 

Anantapur: సామాజిన న్యాయభేరి బస్సు యాత్ర అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణానికి చేరుకుంది. అనంత జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు జనాన్ని తరలించేందుకు వైసీపీ నేతల తంటాలు పడ్డారు. డ్వాక్రా మహిళలే టార్గెట్‌గా.. ఒక్కో గ్రూపు నుంచి పది మంది రావాలంటూ వాట్సప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టారు. ఆటోలు ఏర్పాటు చేశాం.. జనసమీకరణ చేయాలంటూ.. రీసోర్స్ పర్సన్‌లకు ఆదేశాలు అందాయి. 

Updated Date - 2022-05-29T22:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising