ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్రవాహనం ఢీ - వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-06-07T06:22:41+05:30

పట్టణ పరిధిలోని చౌడేశ్వరీ కాలనీలో ఆదివారం ద్విచక్రవాహనం ఢీకొని అదే కాలనీకి చెందిన నారాయణస్వామి (55) మృతి చెందాడు.

నారాయణస్వామి (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం టౌన, జూన 6: పట్టణ పరిధిలోని చౌడేశ్వరీ కాలనీలో ఆదివారం ద్విచక్రవాహనం ఢీకొని అదే కాలనీకి చెందిన నారాయణస్వామి (55) మృతి చెందాడు. స్థా నికులు తెలిపిన వివరాలివి. నారాయణ స్వామి రోడ్డు దా టుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. తీ వ్రంగా గాయపడిన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అ ప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య శాంతమ్మ, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ ఇస్మాయిల్‌ తెలిపారు.  


Updated Date - 2022-06-07T06:22:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising