ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నాసేన కోసం నావంతు’కు భవానీ రవికుమార్‌ విరాళం

ABN, First Publish Date - 2022-09-20T05:22:33+05:30

జనసేన అధినేత పవనకల్యాణ్‌ తలపెట్టిన ‘నాసేన కోసం నావంతు’ కార్యక్రమానికి ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్‌ రూ. 5 లక్షల విరాళాన్ని ఇచ్చారు.

పవనకళ్యాణ్‌కు రూ.5 లక్షల చెక్కును అందజేస్తున్న భవానీ రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, సెప్టెంబరు 19: జనసేన అధినేత పవనకల్యాణ్‌ తలపెట్టిన ‘నాసేన కోసం నావంతు’ కార్యక్రమానికి ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్‌ రూ. 5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. సోమవారం విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధినేత పవనకల్యాణ్‌కు రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.  భవానీ రవికుమార్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపునకు తనవంతు కృషి చేస్తాననన్నారు. 



Updated Date - 2022-09-20T05:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising