ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబు త్వరగా కోలుకోవాలని పూజలు

ABN, First Publish Date - 2022-01-22T05:22:58+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచం ద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని శుక్రవారం ఆంజనేయస్వామి దేవాలయంలో ఆపార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలుపుల, జనవరి 21: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచం ద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని శుక్రవారం ఆంజనేయస్వామి దేవాలయంలో ఆపార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవ చేయడానికి, ప్రజా సమస్యలపైన ఉద్యమించడానికి తమ నాయ కులు ముందుండాలని, వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎద్దుల రాముడు, పార్థసారథి, అజంతుల్లా, సిద్ధిక్‌వలీ, మహేష్‌బాబు, లోకేశ్వర, శివశంకర్‌రెడ్డి, రాధాక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising