ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడులు హేయమైన చర్య

ABN, First Publish Date - 2022-06-30T05:44:21+05:30

రాజకీయ విమర్శలను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కొవాలే తప్ప.. దాడులు చేయ డం హేయమైన చర్య అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న చిలకం మధుసూదనరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ధర్మవరం, జూన 29: రాజకీయ విమర్శలను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కొవాలే తప్ప.. దాడులు చేయ డం హేయమైన చర్య అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక తన గృహంలో ఏర్పాటుచేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ నాయకులపై అధికార పార్టీ శ్రేణులు దాడి చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరికైనా మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. పట్టపగలే  ఇలా దాడులు చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు బెస్త శ్రీనివాసులు, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T05:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising