ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోల్‌ప్లాజా, సిబ్బందిపై వైసీపీ నేత అమర్నాథ్ రెడ్డి దాడి

ABN, First Publish Date - 2022-01-06T21:24:04+05:30

అనంతపురం జిల్లాలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయారు. తన అనుచరులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారా..అంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయారు. తన అనుచరులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారా.. అంటూ అమర్నాథ్ రెడ్డి టోల్‌ప్లాజాపై దాడి చేశారు. అడ్డుకోబోయిన ఉద్యోగులపై కూడా దాడి చేశారు. టోల్‌ప్లాజా ప్రాంగణంలో అమర్నాథ్ రెడ్డి భయానక వాతావరణం సృష్టించారు. టోల్ ప్లాజా ప్రారంభం నుంచి పనిచేస్తున్నతన అనుచరులను తొలగించి వేరేవారిని ఎలా నియమిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా నియమించిన ముగ్గురు వ్యక్తులు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే అనుచరులు కావడంతో గొడవ మరింత ముదిరింది. అయితే టోల్ ప్లాజాపై దాడి విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. వివాదంపై కదిరి, పుట్టపర్తి ప్రజా ప్రతినిధులు పంచాయతీ చేస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులకు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2022-01-06T21:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising