ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: మరో ఐదు నిమాషాల్లో స్వగ్రామానికి చేరుకునేలోపే....

ABN, First Publish Date - 2022-02-20T13:15:53+05:30

ల్లాలోని నల్లమాడ మండలం పులగం పల్లి సమీపంలో మినీ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని నల్లమాడ మండలం పులగం పల్లి సమీపంలో మినీవ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి.  కదిరి ప్రాంతానికి చెందిన 25 మంది తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరో ఐదు నిమిషాల్లో స్వగ్రామానికి చేరుకునేలోపే ప్రమాదం జరగడంపై  పులగంపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నారు. ఈ ప్పరమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2022-02-20T13:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising