ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ATP : భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త

ABN, First Publish Date - 2022-03-06T15:04:31+05:30

అనంతపురం : జిల్లాలోని సెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామంలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం : జిల్లాలోని సెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్య లక్ష్మీదేవిని అతి కిరాతికంగా భర్త నరసింహులు హత్య చేశాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. మనస్పర్థలతోనే దారుణంగా హత్య చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా.. పెరుగుపాళ్యం చేరుకుని నరసింహులను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందని పోలీసులు ఈ ఘటనపై ఆరాతీస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-03-06T15:04:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising