ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: అనంతలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ABN, First Publish Date - 2022-10-04T16:09:52+05:30

జిల్లాలోని కూడేరులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని కూడేరులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయ్యింది. కూడేరు మండలం గొట్కూరు వద్ద తెగిన హై టెన్షన్ వైర్ తెగిపడింది. విద్యుత్ అధికారులకు సమాచారం అందించినా స్పందించలేదు. ఈ క్రమంలో పుట్టినరోజు నాడే విద్యుత్ షాక్‌తో బిటెక్ విద్యార్థి కరుణాకర్ మృత్యువాతపడ్డారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయిందని గొట్కూరు గ్రామస్తులు రాస్తా రోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. యువకుని మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపించారు. 


Updated Date - 2022-10-04T16:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising